Cpm 23rd All India Congress
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : భారత ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో సిపిఎం కీలక పాత్ర పోషించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆకాంక్షించింది.
కొచ్చి : సిపిఎం మహాసభల సందర్భంగా జరపతలపెట్టిన మతతత్వ వ్యతిరేక సదస్సుకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి సభ్యులు కెవి థామస్ హాజరుకానున్నారు.
కన్నూర్ : ఇక్కడ జరుగుతున్న 23వ మహాసభల్లో సిపిఎం, కుల వ్యతిరేక పోరాటం పట్ల తన నిబద్ధతను పునరుద్ధరించనుంది.
కన్నూర్ : ఖాకీ యూనిఫారం వేసుకుని తాలిపరంబా వీధిలో వస్తున్న ఒక యువకుడికి ఎదురుగా తన అంకుల్ సంతోష్ మామన్ను కలుసుకోగానే సంతోషంతో ముఖం విప్పారింది.
వేలాది మంది సందర్శకులతో చారిత్రక ఎగ్జిబిషన్ కిటకిట
కె.వరదరాజన్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : చారిత్రక పోరాటాలను ప్రతిబింబించే ఎగ్జిబిషన్ సందర్శకులతో కిటకిటలాడింది
కేరళ : సిపిఎం అఖిల భారత 23వ మహాసభ సందర్భంగా సెక్యులరిజం - సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ పాల్గొని ప్రసంగిస్తున్నారు.
పన్నుల పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలి
మహాసభలో తీర్మానం
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్
తిరువనంతపురం : సిపిఎం 23వ అఖిల భారత మహా సభలు కన్నూర్ లో బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు జెండా ఆవిష్కరణతో మొదలైన ఈ మహా సభలు ఈ నెల 10తో ముగియనున్నాయి.
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : దేశంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విస్తృత ఐక్యత నిర్మాణం అవస
బిజెపిని ఒంటరిపాటు చేయటం..
బిజెపి, కాంగ్రెస్ దొందూదొందే శ్రీ సిపిఎంకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే సంఘ్ పరివార్ హింస
- విలువైన ప్రాణాలను కోల్పోతున్నాం శ్రీ కేరళ కమ్యూనిస్టు ఉద్యమ పురిటిగడ్డ కన్నూర్
స్ఫూర్తిదాయకంగా మహాసభ ప్రారంభం
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిది : బిగిసిన పిడ