Cpm 23rd All India Congress
తొలి సంతకం చేసిన ఏచూరి
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా సిపిఎం అఖిల భారత మహాసభలో శనివారం స
సిపిఎం 23వ అఖిలభారత మహాసభ సందర్భంగా ముద్రించిన సావనీర్ను ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ శనివారం ఆవిష్కరించారు.
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : దేశంలో మహిళలపై రోజురోజుకీ దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోవటం పట్ల సీపీఎం 23వ మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
కేరళ : సిపిఎం 23 వ అఖిల భారత మహాసభల సందర్భంగా ...
బెంగాల్కు చెందిన దీప్సితా దర్ ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి. డిల్లీలోని జెఎన్యులో పరిశోధక విద్యార్థి. సిపిఎం మహాసభలకు తొలిసారిగా హాజరైన దీప్సిత ..
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : రాజకీయ తీర్మానాన్ని హర్షధ్వానాల మధ్య సిపిఎం 23వ మహాసభ ఆమోదించింది.
రింగ్ రోడ్డు పేరిట ఇష్టానుసారంగా భూ సేకరణ
ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారమివ్వని వైనం
ప్రజల్లో చీలిక కోసమే 'కాశ్మీరీ ఫైల్స్'
జమ్మూ కాశ్మీర్ డివైఎఫ్ రాష్ట్ర నే
మున్ముందు మరింత ఉధృతం చేస్తాం
నిర్బంధాన్ని ఎదుర్కొని పోరాడుతున్న అంగన్వాడీలు
స్ఫూర్తిదాయకంగా ఆశాల ఆందోళన
కన్నూరు (కేరళ) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి :
అందులో మత ప్రసక్తి లేదు
బిజెపి వైఖరి జాతీయ సమైక్యతకు నష్టం
పోరాటాలకు సిద్ధమవుతున్నారు
మా బాధను పంచుకోవడానికి బదులు మార్కెట్ చేసుకుంటున్నారు
ఇకె నయనా
విశాల ప్రాతిపదికన ఐక్య ఉద్యమాలు
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : కేరళ ఎల్డిఎఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శమని సిపిఎం పొలిట్
ప్రజా సంస్కృతిపై దాడిని ఎదుర్కోవాలి
మోడీ ప్రభుత్వం మూఢత్వాన్ని ప్రోత్సహిస్తోంది
సిహెచ్ కనరన్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : సమాజ మార్పులో సాంస్కృతికోద్యమం
వేలాది మంది పుస్తక ప్రియల సందర్శన
నిరుపమ్ సేన్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : అక్కడికి వెళ్తే సమస్త విజ్ఞాన ప్రపంచం కళ్లముందే కనిపిస్తోంది.