Sri Satyasai District

Mar 23, 2023 | 22:41

చిలమత్తూరు : మండల పరిధిలోని కాపుచన్నం పల్లి గ్రామ సమీపంలో గురవారం పేకాట ఆడుతున్న స్థావరం పై దాడి చేసి నలుగురు జూదరులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

Mar 23, 2023 | 22:27

         హిందూపురం : హిందూపురం పురపాలక పాలక వర్గం తమకు ఆదాయం వచ్చే అజెండాపై కనీస చర్చ లేకుండా అమోదం తెలుపుతోందన్నా ఆరోపణలు వినపిస్తున్నాయి.

Mar 23, 2023 | 22:26

       కదిరి టౌన్‌ : రైతన్నల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా అని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mar 23, 2023 | 22:24

     పుట్టపర్తి అర్బన్‌ : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జిల్లా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ తెలిపారు.

Mar 23, 2023 | 22:20

         హిందూపురం : ప్రయివేటు విద్యాసంస్థలు పండుగ పూట కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా ప్రత్యేక తరగతుల పేరుతో వేధిస్తున్నారు.

Mar 22, 2023 | 09:23

         కదిరి టౌన్‌, నార్పల : ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను నష్టపోయారని, ప్రభుత్వం తక్షణం వీరికి నష్టపరి

Mar 22, 2023 | 09:21

       పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి జిల్లా కేంద్రంలో కమ్యూనిస్టు నాయకురాలు దేశిరెడ్డి నాగమ్మ పేరుతో నిర్మిస్తున్న కార్మిక, కర్షక భవన నిర్మాణాన్ని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బివ

Mar 22, 2023 | 09:19

     కదిరి టౌన్‌ : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు చేపట్టిన టిడ్కో గృహాలను సైతం పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని టిడిపి జాతీయ కార్యదర

Mar 22, 2023 | 09:17

          కదిరి టౌన్‌ : కేంద్రంలో పాలన సాగిస్తున్న బిజెపి అనాలోచిత నిర్ణయాలతో దేశంలో రోజురోజుకూ ఆర్థికమాద్యం పెరుగుతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి.రాఘువులు పేర్కొన్నారు.

Mar 22, 2023 | 09:14

    అనంతపురం కలెక్టరేట్‌, కొత్తచెరువు : తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం నాడు వర్చువల్‌ విధానం ద్వారా జగనన్న గోరుముద్దలో బడిపిల్లలకు ఉదయం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్

Mar 21, 2023 | 22:08

ప్రజాశక్తి-సోమందేపల్లి : పుచ్చలపల్లి లీలా సుందరయ్య వర్ధంతిని సిపిఎం నాయకులు మంగళవారం నిర్వహించారు.

Mar 21, 2023 | 22:07

రొద్దం : నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈనెల 26న పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో ప్రవేశిస్తున్నందున ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ