State

Sep 19, 2023 | 20:31

ఎఫ్‌డిసి ఛైర్మన్‌ పోసాని కృష్ణ మరళి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా నాటక నంది

Sep 19, 2023 | 19:29

అమరావతి: టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. ఫైబర్‌ నెట్‌ కేసులో తాజా వారెంట్‌ను వేశారు.

Sep 19, 2023 | 19:03

వరంగల్‌: ఇటీవల కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సమావేశమైంది.

Sep 19, 2023 | 17:47

ప్రజాశక్తి-విజయవాడ : తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై విజయవాడలో వినాయకుని గుడి నుండి కనకదుర్గ గుడి వద్దకు ప్రదర్శన చేయకుండా అడ్డుకోవడం, రాష్ట్రవ్యాపిత

Sep 19, 2023 | 17:10

హైదరాబాద్‌ : మోడీ ప్రభుత్వం సోమవారం కొన్ని గంటలపాటు జరిపిన క్యాబినెట్‌ మీటింగ్‌ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కూడా ఒకటి.

Sep 19, 2023 | 17:01

హైదరాబాద్‌: తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో ఫుడ్‌ పాయిజన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

Sep 19, 2023 | 16:45

ప్రజాశక్తి-గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.

Sep 19, 2023 | 16:32

 శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్‌ ప్రజాశక్తి-తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మౌత్సవాలు వైభవంగా సాగుతున్నాయి

Sep 19, 2023 | 16:18

జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు బుధవారం నియోజకవర్గ కేంద్రం, బఅందావన్‌ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా విజయవంతం చేయాలన

Sep 19, 2023 | 16:01

హైదరాబాద్‌ : ఆస్పత్రిలో బిల్లు కట్టే ఆర్థిక స్తోమత లేక కన్న కూతురును తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే వదిలేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ కాంచనబాగులోని ఓవైసీ ఆస్పత్రిలో జరిగింది.

Sep 19, 2023 | 15:31

 దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు ప్రజాశక్తి-విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం చ

Sep 19, 2023 | 15:28

సంగారెడ్డి : పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, పాలన ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష.