State

Sep 25, 2023 | 14:54

ప్రజాశక్తి-రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కలవనున్నారు.

Sep 25, 2023 | 14:35

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నాలుగో విడత వారాహి విజయయాత్ర అక్టోబర్‌ 1 తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Sep 25, 2023 | 13:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ కోరారు.

Sep 25, 2023 | 13:25

ప్రజాశక్తి-బొబ్బిలి : విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో ఉన్న ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంకులోని ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన కార్మికుడు ఊపిరి ఆడక మ

Sep 25, 2023 | 13:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జీవనాధారంగా ఉన్న తమ భూములను కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఇవ్వొద్దని సిపిఎం జిల్లా నాయకులు అర్‌.రాములు, చినచామలపల్లి గ్రామ గ

Sep 25, 2023 | 13:05

మంగళగిరి (గుంటూరు) : సిఎం జగన్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని టిడిపి నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Sep 25, 2023 | 12:21

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీ కార్మికుల ఆందోళనకు మద్దతుగా, ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ నిరసన తెలిపిన సిపిఎం రాష్ట్ర నాయకులను బందర్ రోడ్డుపై  పోలీసులు అరెస్ట్ చేశారు. 

Sep 25, 2023 | 12:07

విజయవాడ : చంద్రబాబుకు ఐదు రోజుల కస్టడీ కోరుతూ ... ఎసిబి కోర్టులో సిఐడి పిటిషన్‌ వేసింది.

Sep 25, 2023 | 11:52

న్యూఢిల్లీ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ ల

Sep 25, 2023 | 11:46

అన్నవరం (కాకినాడ) : కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని టిడిపి అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సోమవారం దర్శించుకున్నారు.

Sep 25, 2023 | 11:36

తెలంగాణ : ఈనెల 27వ తేదీలోపు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రకటించారు.

Sep 25, 2023 | 11:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు సోమవారం విజయవాడలో చేపట్టిన మహాధర్నాకు తరలి వస్తున్న అంగన్‌వాడీ వర్కర్