State

Oct 04, 2023 | 14:49

మంచిర్యాల: జిల్లాలోని వేములపల్లి మండలం నిల్వాయిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Oct 04, 2023 | 14:31

రాజమహేంద్రవరం: టిడిపి అధినేత చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయకపోయినా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్ట్‌ చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్‌ విమర్శించారు.

Oct 04, 2023 | 13:38

విజయవాడ : టిడిపి అధినేత చంద్రబాబు పిటిషన్లపై విజయవాడ ఎసిబి కోర్టులో ఆయన తరపు లాయర్‌ దూబే తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం విచారణ వాయిదాపడింది.

Oct 04, 2023 | 13:21

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ లో ఆహార శుద్ధి, ఇథనాల్‌ తయారీ పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారం

Oct 04, 2023 | 12:46

అమరావతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నోటీసులు ఇచ్చారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పవన్‌ మాట్లాడుతూ ...

Oct 04, 2023 | 12:05

తిరుపతి : తిరుమలలో శిథిలావస్థకు చేరిన రాతి మండపాలపై సోషల్‌ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏ.వీ.

Oct 04, 2023 | 11:35

హైదరాబాద్‌ : '' బిఆర్‌ఎస్‌ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని బిజెపి చెప్పినప్పుడు...

Oct 04, 2023 | 11:29

బిజేపీ, వైసిపి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీరని ద్రోహం  ఉపాధి కల్పనలో కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శం 

Oct 04, 2023 | 11:28

విజయవాడ : టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లపై కాసేపట్లో విజయవాడ ఎసిబి కోర్టులో విచారణ జరగనుంది.

Oct 04, 2023 | 11:08

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్సైజ్ చేసుకుంటానంటూ ఇంటిపైకి వెళ్లి గడ్డి మందు తాగిన కొత్తపేట పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ కిరణ్ మృతి చెందారు. ఆత్

Oct 04, 2023 | 11:00

తెలంగాణ : దసరా పండుగ రానున్న వేళ ... తెలంగాణ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సర్కార్‌ సిద్ధమైంది. నేటి నుండి ఈ కార్యక్రమం చేపట్టింది.

Oct 04, 2023 | 10:54

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి : 'రాష్ట్ర సుస్థిరతకు జనసేన, టిడిపి కలిశాయి. దీన్ని చెడగొట్టేందుకు జగన్‌ ప్రభుత్వం పథక రచన చేస్తోంది.