State

Oct 06, 2023 | 20:51

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  స్వాతంత్య్రం వచ్చి ఏడు దశబ్దాలు గడిచిపోయాయి.

Oct 06, 2023 | 17:02

రాజమహేంద్రవరం: అవినీతిని ప్రశ్నించినందుకే టిడిపి అధినేత చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు.

Oct 06, 2023 | 16:32

నిజామాబాద్‌ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంని, ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించి నష్టాన్ని నివారిం

Oct 06, 2023 | 16:15

విజయవాడ: ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమంలో కుప్పకూలి ఓ ఆశా వర్కర్‌ మఅతి చెందారు.

Oct 06, 2023 | 16:15

ప్రజాశక్తి-విజయవాడ : శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసితుల సమస్యపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయాలని నిర్ణయించారు.

Oct 06, 2023 | 16:06

కరీంనగర్‌ : ప్రజల్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే మంత్రి గంగుల కమలాకర్‌ మరోసారి తన ప్రేమ గుణాన్ని చాటుకున్నారు.

Oct 06, 2023 | 15:46

జయశంకర్‌ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 7.44 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Oct 06, 2023 | 15:21

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును నిరూపించని వైసిపి..

Oct 06, 2023 | 15:13

అమరావతి: ఏపీలో 411 ఎస్సై పోస్టుల భర్తీకి తుది రాత పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

Oct 06, 2023 | 14:43

కృష్ణా జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Oct 06, 2023 | 14:27

హనుమకొండ: దేశంలో భవిష్యత్‌ అంతా ద్వితీయశ్రేణి నగరాలదే అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Oct 06, 2023 | 13:38

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌ : భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్‌ జ్యువెలర్స్‌, చిత్తూరులోని ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌, పలమనేరు రోడ్‌ వద్ద తమ