News

Jul 07, 2021 | 11:19

న్యూఢిల్లీ : కరోనా కేసుల దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి. అయితే గత కొన్ని రోజుల నుండి 50 వేల లోపు కేసులు నమోదవుతున్నాయి.

Jul 07, 2021 | 11:12

హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (మా) ఎన్నికల వ్యవహారంలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి.

Jul 07, 2021 | 10:46

విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లి ఫ్లైఓవర్‌ ప్రమాదంలో నిర్మాణ సంస్థపై కేసు నమోదయింది. దిలీప్‌ బిల్డ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Jul 07, 2021 | 10:12

బిండ్‌ : ఓ వ్యక్తి దొంగతానికి కొత్త. కన్నం వేసిందీ కూడా పోలీస్‌ ఇంట్లో.

Jul 07, 2021 | 10:06

బెంగళూరు : అరెస్టు చేయబోమనే హామీ ఇస్తేనే యుపి పోలీసు దర్యాప్తుకు హాజరవుతానని ట్విట్టర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహేశ్వరి కర్నాటక హైకోర్టుకు స

Jul 07, 2021 | 09:47

ప్రజాశక్తి-పెనుకొండ (అనంతపురం) : కారు డివైడర్‌ను ఎక్కి అవతలి రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం సోమందేపల్లిలో చోటుచేసుకుం

Jul 07, 2021 | 09:11

గన్నవరం (కృష్ణా) : అదుపుతప్పి లారీ బోల్తాపడటంతో ముగ్గురు మృతి చెందిన ఘటన గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటుచేసుకుంది.

Jul 07, 2021 | 08:37

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారా..అయితే ఇది మీ కోసమే..వచ్చే ఏడాది ప్రారంభంలో కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సెట్‌)ను దేశ వ్యాప్తంగా

Jul 07, 2021 | 08:08

నెహ్రూనగర్‌ (గుంటూరు) : సాధారణంగా ఓ ఫోన్‌ నెంబర్‌ను రెగ్యులర్‌గా వాడుతుండేవాళ్లు ఆ నంబర్‌ సడన్‌గా బ్లాక్‌ అయితే సహించలేరు.

Jul 07, 2021 | 06:54

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఉత్తర బీహార్‌ నుంచి జార్ఖండ్‌ ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్‌ వరకూ సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీ

Jul 07, 2021 | 06:51

ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు ప్రజాశక్తి-అనకాపల్లి (విశాఖ) : విశాఖ జిల్లాలోని అనకాపల్లి జాతీయ రహదారి

Jul 07, 2021 | 06:45

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో వాయిదా పడిన జెఇఇ మెయిన్స్‌ రెండు విడతల పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి.