News

Jul 06, 2021 | 22:38

ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కార కేసులో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనరు గిరిజా శంకర్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనరు చిరంజీవి చౌదరికి తొమ్మి

Jul 06, 2021 | 22:22

* సిపిఎం, ఆదివాసీ సంఘాల ఆందోళనతో విడిచిపెట్టిన వైనం

Jul 06, 2021 | 22:12

ముంబయి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు ప్రతిగా మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన నేతృత్వంలోని మహావికాస్‌ అగాది(ఎంవిఎ) ప్రభుత్వ

Jul 06, 2021 | 22:10

చండీగఢ్‌: కాంట్రాక్టు ఉపాధ్యాయులపై పంజాబ్‌ పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులతో విరుచుకుపడ్డారు. పోలీసుల జులుంలో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.

Jul 06, 2021 | 21:37

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణకు 575 టింఎసిల కృష్ణా జలాలను కేటాయించాలని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Jul 06, 2021 | 21:25

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

Jul 06, 2021 | 20:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ రంగంలో నవరత్నాలకు పెద్దపీట వేస్తున్నామని ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ అన్నారు.

Jul 06, 2021 | 18:49

అమరావతి : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 88,378 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,042 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Jul 06, 2021 | 17:28

కొలంబో: జాతీయ కాంట్రాక్ట్‌ విషయమై శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆ దేశ ఆటగాళ్లను హెచ్చరించింది.

Jul 06, 2021 | 17:14

అనంతపురం : ఎపిలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

Jul 06, 2021 | 16:38

ముంబయి : ఇటలీ రివా డెల్‌ గార్డాలో జరుగుతున్న ప్రపంచ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ - 2021కి భారత్‌ తరపున ఓ స్కూలు విద్యార్థి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఓ సీనియర్‌ అధికారి మంగళవారం వెల్

Jul 06, 2021 | 15:47

అమరావతి : కరోనా బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.