ప్రజాశక్తి - వంగర : ఈ ఏడాది రబీకి గొర్రెల శ్రీరాములు నాయుడు మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందించ లేమని మడ్డువలస ప్రాజెక్టు ఎఇ నితిన్ తెలిపారు.
జంగారెడ్డిగూడెం:మండలంలోని గుర్వాయగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతలపూడి ఎంఎల్ఎ విఆర్.ఎలిజా ఈ ఉత్సవాలను ప్రారంభించారు.