దీపావళి వచ్చిందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దలు వరకు ఒకటే సందడి. ఎంత ధరైనా బాణసంచా కొనుగోలు చేసి ఇంటిళ్లపాదీ సంతోషంగా దీపావళి జరుపుకునేందుకు సిద్ధమవుతారు.
ప్రజాశక్తి-హనుమాన్జంక్షన్ : రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా డాక్టర్ జి.సమరం సమాజానికి అందించిన సేవలు అభినందనీయమని పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ చైర్మన్, లయన్, డాక్టర్ పుట్టగుంట సతీ
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మహనీయుడని, ఆయన ఆశయాలు అనుసరణీయమని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కొనియాడారు.
ప్రజాశక్తి-అమలాపురం రూరల్ పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని శ్రీ వెంకటేశ్వర కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కెవిఆర్ఎన్.నరసింహారావు అన్నారు.
ప్రజాశక్తి-రామచంద్రపురం ద్రాక్షారామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భీమేశ్వర స్వామి దేవస్థానంలో దివీస్ లాబొరేటరీస్ ఏర్పాటు చేసిన రక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రారం
ప్రజాశక్తి-అమలాపురం ఈ నెల 15న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరి బస్ యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి - మైలవరం : స్థానిక లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కె వెంకయ్య శనివారం ఒక ప్రకటనలో తె