District News

Nov 13, 2023 | 22:20

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం కుల గణనపై ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రాంతీయ రౌండు టేబుల్‌ సమావేశం ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Nov 13, 2023 | 22:19

ప్రజాశక్తి- సరుబుజ్జిలి: సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపిసి విద్యనభ్యసించి రిలీవ్‌ అయిన ఇద్దరు విద్యార్థులు అగ్రికల్చర్‌ బిఎస్‌సిలో సీట్లు సంపాదించారని కళాశాల ప్రిన్సిపా

Nov 13, 2023 | 22:19

ప్రజాశక్తి-రామకుప్పం: మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్సీ భరత్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానుకులు కేక్‌కట్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Nov 13, 2023 | 22:17

ప్రజాశక్తి - ఉండ్రాజవరం బహుళజాతి కంపెనీ ఐబిఎంతో శశి డిగ్రీ కళాశాల అవగాహాన ఒప్పందం కుదుర్చుకుంది.

Nov 13, 2023 | 22:17

ప్రజాశక్తి-సోమల: మండల కేంద్రంలో స్వయంభీశ్వరస్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి దాత విరాళాన్ని అందజేశారు.

Nov 13, 2023 | 22:16

రణస్థలం: శ్యాంపిస్టన్స్‌లో బలవంతపు ఉద్యోగ విరమణను నిలుపుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, శ్యాంక్రగ్‌ పిస్టన్స్‌ (రింగ్స్‌) వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్య

Nov 13, 2023 | 22:15

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రగామిగా ఉందని హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు.

Nov 13, 2023 | 22:14

ప్రజాశక్తి- కంచిలి: నాలుగున్నరేళ్లలో జగన్‌ పరిపాలనంత అవినీతిమయమే అని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

Nov 13, 2023 | 22:11

ప్రజాశక్తి - చాగల్లు అసమానతలు లేని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఈ నెల 15న విజయవాడలో సిపిఎం నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకుడు ఎం.సుందర బాబు పిలుపునిచ్చారు.

Nov 13, 2023 | 22:11

ప్రజాశక్తి-చౌడేపల్లి: ఉర్దూ మీడియంలో ఉత్తమ ఫలాతాలను సాధించిన చౌడేపల్లి పాఠశాల విద్యారిని ఉత్తమ అవార్డును అందుకుంది.

Nov 13, 2023 | 22:10

* నాగావళిలో జీరో ఇన్‌ఫ్లో * తోటపల్లి, మడ్డువలస ఆయకట్టు రైతుల తీవ్ర ఇబ్బందులు * వంశధారలో నామమాత్రపు ప్రవాహం * కీలక దశలో సాగు కష్టాలు

Nov 13, 2023 | 22:09

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: మండలంలోని కోదలమడుగు గ్రామంలో ఆదివారం నరకచతుర్దశి సందర్భంగా గ్రామస్తులు ఎడ్ల పందెం నిర్వహించారు. ఎడ్లను సుందరంగా అలంకరించి పరుగు పందాలు నిర్వహించారు.