Cpm 23rd All India Congress

Apr 06, 2022 | 08:09

తిరువనంతపురం : సిపిఎం 23వ అఖిల భారత  మహాసభలు  కేరళలోని కన్నూర్‌లో బుధవారం ఉదయం ప్రారంభం కానున్నాయి.

Apr 06, 2022 | 06:57

గుజరాత్‌లో బిజెపి పెద్ద ఎత్తున అణచివేత చర్యలకు పాల్పడుతోందని సిపిఎం 23 వ మహాసభలకు ప్రతినిధులుగా వచ్చిన ఆ రాష్ట్ర బృందం తెలిపింది.

Apr 06, 2022 | 06:52

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆ మూడు శక్తులు ఒక్కటయ్యాయి తెలంగాణతోపాటు అనేక పోరాటాలు స్ఫూ

Apr 06, 2022 | 06:49

పార్టీ సారథులు సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 19న మద్రాసులో జన్మించారు.

Apr 05, 2022 | 16:39

కేరళ : సిపిఎం 23వ మహాసభల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాసభ ప్రాంగణం ఈకే నయనార్ నగర్ ప్రాంగణం వద్ద పార్టీ కార్యకర్తలు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Apr 05, 2022 | 09:45

కన్నూరు (కేరళ) : కేరళలో జరుగుతున్న సిపిఎం అఖిల భారత 23 వ మహాసభలకుగాను దేశం నలుమూలల నుండి ప్రతినిధులు కన్నూరుకు చేరుకుంటున్నారు.

Apr 04, 2022 | 12:53

తిరువనంతపురం : సిపిఎం 23వ జాతీయ మహా సభల సందర్భంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇ.కె.నయనార్‌ మ్యూజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు.

Apr 04, 2022 | 11:56

తిరువనంతపురం : కేరళలోని కన్నూర్‌లో ఈనెల 6వ తేదీ నుండి జరగబోతున్న సిపిఎం అఖిల భారత మహా సభలకు ప్రతినిధుల రాక ప్రారంభమైంది. సోమవారం ఉదయం గుజరాత్‌ ప్రతినిధులు కన్నూరుకు చేరుకున్నారు.

Apr 04, 2022 | 08:39

1975 నాటికి కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పోరాటాలు ఉధృతమయ్యాయి. ఈ కాలంలోనే చారిత్రాత్మకమైన రైల్వే సమ్మె జరిగింది.

Apr 04, 2022 | 08:35

అది జాతీయోద్యమ కాలం. ఉషార్‌పూర్‌కు గవర్నర్‌ వస్తున్న సందర్భంగా బ్రిటీష్‌ పతాకాన్ని తొలగించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని భగత్‌సింగ్‌, సహచరులు నిర్ణయించారు.