Cpm 23rd All India Congress
తిరువనంతపురం : సిపిఎం 23వ అఖిల భారత మహాసభలు కేరళలోని కన్నూర్లో బుధవారం ఉదయం ప్రారంభం కానున్నాయి.
గుజరాత్లో బిజెపి పెద్ద ఎత్తున అణచివేత చర్యలకు పాల్పడుతోందని సిపిఎం 23 వ మహాసభలకు ప్రతినిధులుగా వచ్చిన ఆ రాష్ట్ర బృందం తెలిపింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
ఆ మూడు శక్తులు ఒక్కటయ్యాయి
తెలంగాణతోపాటు అనేక పోరాటాలు స్ఫూ
పార్టీ సారథులు
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 19న మద్రాసులో జన్మించారు.
కేరళ : సిపిఎం 23వ మహాసభల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాసభ ప్రాంగణం ఈకే నయనార్ నగర్ ప్రాంగణం వద్ద పార్టీ కార్యకర్తలు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కన్నూరు (కేరళ) : కేరళలో జరుగుతున్న సిపిఎం అఖిల భారత 23 వ మహాసభలకుగాను దేశం నలుమూలల నుండి ప్రతినిధులు కన్నూరుకు చేరుకుంటున్నారు.
తిరువనంతపురం : సిపిఎం 23వ జాతీయ మహా సభల సందర్భంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇ.కె.నయనార్ మ్యూజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు.
తిరువనంతపురం : కేరళలోని కన్నూర్లో ఈనెల 6వ తేదీ నుండి జరగబోతున్న సిపిఎం అఖిల భారత మహా సభలకు ప్రతినిధుల రాక ప్రారంభమైంది. సోమవారం ఉదయం గుజరాత్ ప్రతినిధులు కన్నూరుకు చేరుకున్నారు.
1975 నాటికి కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పోరాటాలు ఉధృతమయ్యాయి. ఈ కాలంలోనే చారిత్రాత్మకమైన రైల్వే సమ్మె జరిగింది.
అది జాతీయోద్యమ కాలం. ఉషార్పూర్కు గవర్నర్ వస్తున్న సందర్భంగా బ్రిటీష్ పతాకాన్ని తొలగించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని భగత్సింగ్, సహచరులు నిర్ణయించారు.