Cpm 23rd All India Congress
తిరువనంతపురం : సిపిఎం 23వ జాతీయ మహా సభల సందర్భంగా కన్నూర్ ప్రాంతం కళకళలాడుతోంది. ఏ వీధి చూసినా పూలమాలతో, ఎర్ర జెండాల రెపరెప లాడుతోంది.
పార్టీ సారథులు
1977లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇఎంఎస్.నంబూద్రిపాద్ 1992 వరకు ఆ స్థానంలో కొనసాగారు.
కుర్రాడు పుట్టింది సామాన్య రైతుకుటుంబంలో... చదివింది హైస్కూలు చదువే...
తిరువనంతపురం : వచ్చే నెల 6 నుండి 10 వరకు జరగబోయే సిపిఎం 23వ జాతీయ మహా సభలకు అత్యంత సుందర రాష్ట్రం కేరళ ఆతిధ్యమిస్తోంది.