తిరువనంతపురం : సిపిఎం 23వ అఖిల భారత మహాసభలు కేరళలోని కన్నూర్లో బుధవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6-10 వరకు జరిగే ఈ మహాసభల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎర్ర జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల నుండి పార్టీ ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు.
ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ కేరళ కామ్రేడ్స్ సంప్రదాయ నృత్యం వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి
23వ అఖిల భారత మహాసభలు సందర్భంగా కేరళ కామ్రేడ్స్ రూపొందించిన ప్రత్యేక గీతం



'సిఫిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ

ప్రసంగిస్తున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా

ప్రసంగిస్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ

ప్రసంగిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

పార్టీ మహా సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్









మీడియా ప్రతినిధులు

మహా సభల ప్రాంగణానికి చేరుకుంటున్న ప్రతినిధులు



సిద్ధమైన ప్రాంగణం

మహాసభలకు విచ్చేసిన ప్రతినిధులకు ఆహ్వానిస్తూ..జెండా ఆవిష్కరించి.. అనంతరం ప్రసంగించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్




జెండా ఆవిష్కరణ వీడియో
అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ మహా సభల సందర్భంగా కేరళ కామ్రేడ్స్ నిర్వహించిన రెడ్ మార్చ్










