Oct 30,2023 12:03

విజయవాడ : ప్రజా సమస్యలే అజెండాగా ... నేటి నుండి ' ప్రజా రక్షణ భేరి ' పేరుతో సిపిఎం ప్రచార జాతాలను చేపట్టింది. సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో, మరో జాతా శ్రీకాకుళం జిల్లాలోని మందసలో ప్రారంభమైంది.

parvatipuram town

పార్వతిపురం టౌన్  సభలో ప్రసంగిస్తున్న బివిఆర్ 

people

 

parvati puram town

 

pics

 

pics 2

 

bus yatra

పార్వతీపురం పట్టణంలో...

bus 2

 

bus yatra 4

 

bus 2

 

kolatam

 

vsr and other leaders

 

parvatipuram

 

subbaravamma

 సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కా. కె.సుబ్బరావమ్మ 

indira

 ప్రజారక్షణ భేరి సభలో మాట్లాడుతున్న సిపిఎం మన్యం పార్వతీపురం జిల్లా కమిటీ సభ్యులు కా. ఇందిరా

dadala subbarao

ప్రజారక్షణ భేరి సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కా. దడాల సుబ్బారావు

vsr 1

 ప్రజా రక్షణ బేరి కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైన ర్యాలీ కేంద్ర సిపిఎం పోలిట్ బ్యూరో  సభ్యులు బివి రాఘవులు , రాష్ట్ర కార్యదర్శి కె. శ్రీనివాసరావు కి గిరిజన సాంప్రదాయ నృత్యలు , డబ్బులతో భారీ స్వాగతం పలికిన మన్యం జిల్లా సిపిఎం పార్టీ శ్రేణులు

vsr 5

 

vsr 17

 

 

vsr 9

 

vsr 21

 

vsr and bvr vsr 17

 

vsr 11

 

vsr 15

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌------------------------------------------------------------------------------------------------------------------------------------------------

కర్నూలు జాతా ఫొటోలు..

kodumuru 3

  కోడుమూరులో..

kodumuru 2

 

kodumuru

 కోడుమూరులో సభకు హాజరైన మహిళలు..

knl main 3

అదోని: వెనుక బడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను ప్రారంభించామని సిపిఎం  పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ దావాల్,మాజీ ఎమ్మెల్యే గఫర్,రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణయ్య తెలిపారు.సోమవారం నుండి వచ్చే నెల 15 వరకు విజయవాడ కు చేరుకుంటుందన్నారు

knl main

 

knl 4

 

knl 1

 

knl

 

gafoor

 

knl 4

 

anil

 

cpm jaata 055

 

ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో గేయాలు ఆలపిస్తున్న ప్రజానాట్య మండలి కళాకారులు
ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో గేయాలు ఆలపిస్తున్న ప్రజానాట్య మండలి కళాకారులు

 

22
సోమవారం ఆలూరు లో జరిగే ప్రజా రక్షణ బేరి బహిరంగ సభకు ఆస్పరి మండలం నుంచి సీపీఎం మండల నాయకులు బాలకృష్ణ,రంగస్వామి,చిన్న సుంకన్న,రామాంజినేయులు, నరసింహులు బసులో తరలి వెళ్తున్న సీపీఎం నాయకులు.

 

vsr

 

04
జాతా ప్రారంభ సూచికంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కిల్లో సురేంద్ర, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కె.సుబ్బరావమ్మ

 

cpm jaata
                                                  సభకు హాజరైన మహిళలు

 

06

 

56
                                   పాలకొండలో యాత్రకు స్వాగతం పలికిన మహిళలు....