EastGodavari

May 01, 2023 | 16:04

ప్రజాశక్తి-కడియం : గత కొన్ని నెలలగా లో ఓల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్న కడియం ఎస్సీ కాలనీలో  సమస్య తీరింది.

Apr 30, 2023 | 13:05

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : సాంప్రదాయ కవిత్వాన్ని పటాపంచలు చేస్తూ...

Apr 30, 2023 | 12:56

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : పేద ప్రజల ఆరోగ్యం కోసం వివిధ గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ప్రముఖ న్

Apr 29, 2023 | 15:30

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : విద్యార్థుల మనోవికాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో తోడ్బడతాయన్నారు. తణుకు శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ నిర్వహణాధికారి బాలకృష్ణ.

Apr 28, 2023 | 15:30

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : సామాజిక తనిఖీ అవసరాన్ని, నిర్వహణా పద్ధతిని వివరిస్తూ దానిని యాప్ లో నమోదు చేసే విధానం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికార

Apr 27, 2023 | 23:38

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక వారి ఆసక్తిని బట్టి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత తెలిపారు.

Apr 27, 2023 | 23:35

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులపై విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తీరును నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం నిరసన వ్యక్తం చేశారు.

Apr 27, 2023 | 23:32

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం స్థానిక ఉత్పత్తులపై జిఎస్‌టి కౌన్సిల్‌ ద్వారా ఎన్నో వెసులుబాట్లు తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజ

Apr 27, 2023 | 23:28

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ డిపోల ద్వారా అందిస్తున్న నిత్యావసరాలు తమకు ఏ మాత్రం ఊరట ఇవ్వడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Apr 26, 2023 | 23:27

ప్రజాశక్తి-గోపాలపురం ధాన్యం కొనుగోలు విషయంలో విసుగు చెందిన ఒక రైతు కోమటికుంట రైస్‌ మిల్లు వద్ద ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అందతో స్థానికులు ఆయనపై నీరు పోసి కాపాడారు.

Apr 26, 2023 | 23:24

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ హోమ్‌, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఆదేశాలలో రాజమహేంద్రవరం-కొవ్వూరు రోడ్‌ కమ్‌ రైలు వంతెనపై పోలీసు ఔట్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశారు.

Apr 26, 2023 | 23:22

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం జిల్లాలో జగనన్న వసతి దీవెన కింద 2022-23 సంవత్సరానికి 32,078 విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రు.30.58 కోట్లు జమ చేసినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు.