State

Oct 12, 2023 | 14:38

హైదరాబాద్‌: హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని తిరుమల ఎస్టేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Oct 12, 2023 | 14:19

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్‌ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్పోజ్‌ చేసింది.

Oct 12, 2023 | 14:14

అభిమానుల ఓట్లను హౌల్‌ సేల్‌ గా అమ్ముకుంటాడని తీవ్ర వ్యాఖ్యలు ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని సామర్లక

Oct 12, 2023 | 13:24

ప్రజాశక్తి-కర్నూల్ : రాష్ట్రంలో వ్యవసాయరంగ పరిస్థితులు - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై కర్నూల్ లో రాష్ట్ర సదస్సును సిపిఎం నిర్వహించింది.

Oct 12, 2023 | 12:38

హనుమకొండ :హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు కాల్చి చంపాడు.

Oct 12, 2023 | 12:34

ప్రజాశక్తి-కర్నూల్ : రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం సిఎం క్యాంప్ ఆఫీస్ ను విశాఖకు తరలిస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు.

Oct 12, 2023 | 12:18

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో నారా లోకేష్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింద

Oct 12, 2023 | 12:08

ప్రజాశక్తి-కాకినాడ : సిపిఎం ఆధ్వర్యంలో 'విద్యుత్ సంస్కరణలు - ప్రజలపై భారాలు' సదస్సు కాకినాడలో నిర్వహించారు.

Oct 12, 2023 | 11:46

ప్రజాశక్తి-సామర్లకోట : ప్రజాశక్తి-సామర్లకోట : జిల్లాలోని సామర్లకోటలో వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు ఇళ్లను సీఎం జగన్‌ అందించారు.

Oct 12, 2023 | 11:25

ప్రజాశక్తి-నెల్లూరు : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలో వివిధ పార్టీల నుండి ఆశావహులు రాజీనామాలు చేస్తున్నారు.

Oct 12, 2023 | 11:24

 నేటి సాయంత్రానికి ప్యానెల్‌ పంపాలని ఇసి ఆదేశం ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : అసెంబ్లీ

Oct 12, 2023 | 11:19

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 17కు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.