State

Sep 13, 2023 | 17:05

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్‌ రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది.

Sep 13, 2023 | 16:30

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15న జరుగనున్న టీఎస్‌ టెట్‌ పరీక్ష కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.

Sep 13, 2023 | 16:00

అమరావతి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు..

Sep 13, 2023 | 15:56

హైదరాబాద్‌ : ఆర్టీసీలోని అన్ని రకాల బస్సుల్లో త్వరలో నగదు రహిత చెల్లింపుతో ప్రయాణం చేసే వెసులుబాటు రానుంది.

Sep 13, 2023 | 15:41

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఉదయం నుంచి ఎండలు దంచికొడుతున్నాయి.

Sep 13, 2023 | 15:41

హైదరాబాద్‌ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న షర్మిల..పార్టీని విలీనం చేస్తూ..ఆమె కాంగ్రెస్‌ లో చేరడం ఖాయమైంది.

Sep 13, 2023 | 15:32

బోడుప్పల్‌: ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ సీమాంధ్ర నాయకుల ఒత్తిళ్లకు తలగ్గక అమరవీరుల త్యాగాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారని అని టిపిసిసి రాష్ట్

Sep 13, 2023 | 15:15

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.వివరాల్లోకి వెళ్తే..

Sep 13, 2023 | 15:07

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 30న ప్రారంభించనున్నట్లు సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.

Sep 13, 2023 | 14:47

అమరావతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Sep 13, 2023 | 14:40

బోడుప్పల్‌: ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు ఆయుశ్మాన్‌ భవ కార్యక్రమం ద్వారా చేయించుకోవాలని బోడుప్పల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి అన్నారు.

Sep 13, 2023 | 14:29

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎ