State

Sep 13, 2023 | 14:25

హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Sep 13, 2023 | 13:10

పెదబయలు (అల్లూరి) : పెదబయలు మండలంలో మూడురోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల ఆదివాసీ గిరిజన రైతులు వివిధ రూపల్లో ఆర్థికంగా నష్టపోయారు.

Sep 13, 2023 | 12:51

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : క్రీడలు మానసిక వికాసానికి తోడ్పాటును ఇస్తాయని మండల విద్యాశాఖ అధికారి నాయుడు రామచంద్రరావు, మండల అభివృద్ధి అధికారి

Sep 13, 2023 | 12:14

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ నెల 20న ఎపి కేబినెట్‌ సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Sep 13, 2023 | 12:03

గుంటూరు : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ... బుధవారం గుంటూరులోని పలుచోట్ల టిడిపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Sep 13, 2023 | 11:52

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఎపి హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

Sep 13, 2023 | 11:46

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు) : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామిని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునక్‌ తల్లిదండ్రులు ఉషా

Sep 13, 2023 | 11:37

ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : నిరసనలు కొనసాగిస్తాం...

Sep 13, 2023 | 11:24

నరసాపురం (పశ్చిమ గోదావరి) : ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమని ప్రజాస్వామ్యం రక్షణలో, ప్రజల సమస్యల్ని వెలికి తీయడంలో ప్రజాశక్తి కీలక భూమిక నిర్వహిస్తో

Sep 13, 2023 | 11:13

విశాఖ : విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ కు వ్యతిరేకంగా ...

Sep 13, 2023 | 11:10

ప్రజాశక్తి- కార్వేటినగరం : ప్రభుత్వ అధికారిగా ఉన్నత స్థాయిలో ఉంటూ పాఠశాలకు కేటాయించిన భూమిని కబ్జాచేసి తమదేనంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన మేజర్‌ పంచాయతీ కార్వేటినగరం సుద్దగుంట ఏఎడబ

Sep 13, 2023 | 11:05

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : మూలపేట వాడ బలిజి పేటలో ఉన్న రామాలయం గుడికి నాలుగు కోట్ల 19 లక్షల 83 వేల 536 రూపాయల విద్యుత్‌ బిల్లు రావడంతో గ్రామస్