State

Sep 18, 2023 | 10:53

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సీజ్‌ చేశారు.

Sep 18, 2023 | 10:39

తాడేపల్లి (గుంటూరు) : నేడు వినాయకచవితి పండుగ సందర్భంగా ... సిఎం వైఎస్‌.జగన్‌ రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Sep 18, 2023 | 10:34

గుత్తి (అనంతపురం) : సిపిఎం సీనియర్‌ నాయకులు రామచంద్ర రెడ్డికి పార్టీ నేతలు సోమవారం నివాళులర్పించారు.

Sep 18, 2023 | 08:47

ఒంగోలు : టిడిపి నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ సమయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ...

Sep 18, 2023 | 08:35

వినాయక చవితి సందర్భంగా పాఠకులకు, ప్రకటన కర్తలకు, ఏజెంట్లకు, శ్రేెయోభిలాషులకు ప్రజాశక్తి శుభాకాంక్షలు.

Sep 17, 2023 | 21:59

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో రూ.371 కోట్ల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని సిఐడి పునరుద్ఘాటించింది.

Sep 17, 2023 | 21:52

-సనాతనం పేరుతో మహిళను వంటింటికే పరిమితం చేసే కుట్ర -ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కన్వెన్షన్‌ - నూతన కమిటీ ఎన్నిక

Sep 17, 2023 | 21:46

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :పార్టీ నేతలను ప్రజల్లోకి పంపడానికి వైసిపి సిద్ధమౌతోంది. దీనికోసం 'పల్లెకు పోదాం' పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది.

Sep 17, 2023 | 21:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉపాధ్యాయులపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది.

Sep 17, 2023 | 21:40

ప్రజాశక్తి -నాగులుప్పలపాడు (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు