State

Sep 20, 2023 | 21:02

పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై అభ్యంతరం తిరస్కరణ

Sep 20, 2023 | 18:28

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 12 రోజుల ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది.

Sep 20, 2023 | 17:42

ప్రజాశక్తి-నందవరం  : కర్నూల్ జిల్లా నందవరం మండల పరిధిలోని కనకవీడు గ్రామానికి చెందిన దళిత రైతు అరెకంటి లింగన్న(54) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడ

Sep 20, 2023 | 17:30

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది.

Sep 20, 2023 | 17:29

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రజాశక్తి - తాళ్లరేవు(కాకినాడ జిల్లా) : కేంద్ర ప్రభ

Sep 20, 2023 | 17:05

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆసుపత్రిలో కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఆరు నెలల పసిబాలుడు ఎట్టకేలకే తల్లిచెంతకు చేరాడు.

Sep 20, 2023 | 17:01

మదీనాగూడ: భాగ్యనగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వినాయక చవితి మండపాలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు.

Sep 20, 2023 | 16:29

విజయవాడ: చంద్రబాబు త్వరగా విడుదల అవ్వాలని కోరుకుంటూ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో సర్వ మత ప్రార్థనలు చేపట్టారు.

Sep 20, 2023 | 16:23

ఒకరి పరిస్థితి విషమం ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కళ్ళు తెరవని రోజుల పసికందు, మగ పిల్లాడు పుట్టాడని ఆనందం ఆ ఇంట ఎంతో సమయం నిలువ

Sep 20, 2023 | 16:15

విజయవాడ: టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబును తమ కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది.

Sep 20, 2023 | 16:01

తెలంగాణ: రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Sep 20, 2023 | 15:56

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్‌ బ్యూరో నిందితుడిగా పేర్కొన్న నటుడు నవదీప్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం