State

Sep 26, 2023 | 16:08

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పదేపదే అవమానిస్తూ, అనవసరంగా మోడీ ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారని అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Sep 26, 2023 | 16:03

 పరుగులు తీసిన ప్రయాణికులు ప్రజాశక్తి - ఉంగుటూరు, తాడేపల్లిగూడెం : లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్

Sep 26, 2023 | 15:56

విజయవాడ: రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి వడ్డీ శోభనాద్రీశ్వరరావు అన్నారు.

Sep 26, 2023 | 15:49

హైదరాబాద్‌ :హైదరాబాద్‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓసారి పరీక్ష రద్దై.. మళ్లీ నిర్వహించిన తరువాత..

Sep 26, 2023 | 15:43

అమరావతి: గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) బిల్లులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది.

Sep 26, 2023 | 15:31

హైదరాబాద్‌ : డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌, రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్‌ జి సతీశ్‌ రెడ్డి మంగళవారం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గన్నారు.

Sep 26, 2023 | 15:22

ఖమ్మం : వ్యవసాయ పనుల్లో నిమగమైన ఎనిమిది మంది కూలీలపై పిడుగు పడిన సంఘటన జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది.

Sep 26, 2023 | 15:20

చంద్రబాబుపై కేసు కేంద్రానికి తెలియకుండా జరిగింది కాదు రాజకీయ లబ్దికోసమే మహిళా బిల్లు రాష్ట్

Sep 26, 2023 | 15:16

అమరావతి: రాష్ట్రంలో నిరసనల మాట వింటే సీఎం జగన్‌ ఉలిక్కిపడుతున్నారని.. జనం రోడ్డెక్కితే ఆయన జడుసుకుంటున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Sep 26, 2023 | 15:01

అమరావతి: అంగళ్లు ఘటనలో బెయిల్‌ మంజూరు చేయాలంటూ టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Sep 26, 2023 | 12:36

హైదరాబాద్‌ : ఆలేరు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది.

Sep 26, 2023 | 11:47

అమరావతి : రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై నేడు విజయవాడ ఎసిబి కోర్టులో జరగాల్సిన విచారణ వాయిదాపడింది.