State

Sep 28, 2023 | 16:15

హైదరాబాద్‌: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ మఅతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు.

Sep 28, 2023 | 16:01

సూర్యాపేట: తొమ్మిదో తరగతి విద్యార్థి అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Sep 28, 2023 | 15:45

విజయవాడ: సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ బహిరంగ లేఖ రాశారు.

Sep 28, 2023 | 15:30

యు.కొత్తపల్లి: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు సంభవించింది.

Sep 28, 2023 | 14:48

ములుగు: తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు ములుగు పర్యటన నేపథ్యంలో మంత్రిని కలిసేందుకు వస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.

Sep 28, 2023 | 14:41

ప్రజాశక్తి-అమరావతి : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వామినాథన్‌ మృతికి సిపిఎం రాష్ట్రకమిటీ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించింది.

Sep 28, 2023 | 14:40

హైదరాబాద్‌ : విపక్ష ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్ధకమేనని, రేపు ఈ కూటమి ఉరంటుందో లేదో గ్యారంటీ లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Sep 28, 2023 | 14:37

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్ళను రద్దు చేస్తునట్టు రైల్వే శాఖ సీనియర్‌ డివిజనల

Sep 28, 2023 | 14:18

అమరావతి: ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్ పై కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాకు టిడిపి ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫిర్యాదు చేశారు.

Sep 28, 2023 | 13:36

ఖైరతాబాద్‌ : ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది. ఎప్పుడూ లేనంత తొందరగా ఈ యేడు ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది.

Sep 28, 2023 | 13:20

సిపిఎం రంపచోడవరం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పిలుపు ప్రజాశక్తి-రాజవొమ్మంగి(రంపచోడవరం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబి

Sep 28, 2023 | 12:41

ప్రజాశక్తి-అరకులోయ : విద్యుత్ ఘాతానికి గురై ఓ గిరిజన విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.