State

Oct 11, 2023 | 15:04

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఐసెట్‌ ప్రకటించింది.

Oct 11, 2023 | 15:02

విజయవాడ: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది.

Oct 11, 2023 | 14:40

ప్రజాశక్తి-వన్ టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈఓగా  కె.ఎస్.రామారావు  బాద్యతలు 

Oct 11, 2023 | 14:39

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

Oct 11, 2023 | 14:32

మంగళగిరి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో విచారణాధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జయరామరాజును మార్చడం వెనుక కుట్ర ఉందని టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్

Oct 11, 2023 | 13:08

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కార్యాలయంలో ఆదాయపన్నుశాఖ సోదాలు చేపట్టింది.

Oct 11, 2023 | 12:52

ప్రజాశక్తి-కోనసీమ : కౌలు రైతుల సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు ప్రారంభమైంది.

Oct 11, 2023 | 12:44

తెలంగాణ : సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Oct 11, 2023 | 12:17

అమరావతి : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసులకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్లపై హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగ

Oct 11, 2023 | 12:03

రాజమండ్రి : చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైనట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డిఐజి కిరణ్‌ తెలిపారు.

Oct 11, 2023 | 11:27

అమరావతి : ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేపడుతున్నామని ఎపి జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ...

Oct 11, 2023 | 11:05

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శ్రీశైల ఆలయంలో ఈ నెల 15 నుంచి 24 వరకు జరగనున్న దసరా మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దేవాదాయ