Jul 08,2023 16:17

హిసార్‌ : హర్యానాలోని జింద్‌ జిల్లాలో బస్సు, జీపు ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పది మందికి గాయాలయ్యారు. ఈ ప్రమాదం శనివారం ఉదయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... జింద్‌ జిల్లాలోని బిబిపూర్‌ గ్రామ సమీపంలో జింద్‌-భివానీ రహదారిపై హర్యానా రోడ్డువే బస్సు.. జీపును ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.