State

Oct 10, 2023 | 21:01

ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఏజెన్సీలో గత మూడేళ్లలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు జెవి మురళి ఆ

Oct 10, 2023 | 20:20

ప్రజాశక్తి -రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా):వచ్చే ఏడాది జనవరి 5, 6, 7 తేదీల్లో 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని గైట్‌ కళాశాల ప్రాంగ

Oct 10, 2023 | 17:05

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది.

Oct 10, 2023 | 16:46

అమరావతి: వైసీపీ కీలక నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నివాసంలో అత్యవసరంగా భేటీ కానున్నారు.

Oct 10, 2023 | 16:18

సిద్దిపేట : హుస్నాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది.

Oct 10, 2023 | 16:18

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి

Oct 10, 2023 | 16:05

హైదరాబాద్‌: ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు టీఎస్‌ఆర్టీసీ వినూత్న ప్రయత్నాలు చేస్తోంది.

Oct 10, 2023 | 15:45

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారందరిపై కేసులు పెట్టడం హేయమైన చర్య అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Oct 10, 2023 | 15:17

హైదరాబాద్‌: జనగామ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య ఆయన సయోధ్య కుదిర్చారు.

Oct 10, 2023 | 15:00

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Oct 10, 2023 | 14:46

సత్తుపల్లి: సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామానికి చెందిన చిట్టిమాద దుర్గాప్రసాద్‌ (32) ను అదే గ్రామానికి చెందిన పరికల చెన్నారావు, పరికల శేఖర్‌ , పరికల ధర్మారావుల

Oct 10, 2023 | 14:40

ప్రజాశక్తి-రాజానగరం(తూర్పుగోదావరి) : వచ్చే ఏడాది జనవరి 5,6,7 తేదీల్లో 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు-2024 రాజానగరం సమీపంలో గైట్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహి