ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న విజయవాడలో చేపట్టనున్న బహిరంగ సభను జయప్రదం చేద్దామని సిపిఎం రాష్ట్ర
ప్రజాశక్తి - కలెక్టరేట్ : జిల్లాలో వర్షాలు లేకపోవడం, కాలువల ద్వారా సక్రమంగా నీరందకపోవడం వల్ల జిల్లాలో ఇప్పటికే చాలా వరకు పంటలు దెబ్బతిన్నందున ప్రభుత్వం వెంటనే కరువు ప్రకటించాలని
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : ఇజ్రాయిల్కు మోడీ మద్దతు ఇవ్వడం దారుణమని, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దాడులను యావత్ భారతదేశం ఖండించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
రాయచోటి టౌన్ : ఆత్మరక్షణ పేరిట పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమాన్ని తక్షణమే ఆపాలని, కాల్పుల విరమణ అమలు చేయాలని, గాజాలో చిన్నారులు, మహిళలకు రక్షణ కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎ
రాయచోటి టౌన్ : కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యతో తీవ్ర మనస్థాపానికి గురై తాను పని చేస్తున్న కార్యాలయంలోనే ఓ కానిస్టేబుల్ శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రమైన రాయచోటిలోని
చిత్తూరు అర్బన్ : యువత, పిల్లలు దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ఇదే సమయంలో పర్యావరణహితంగా ''స్వచ్ఛ దీపావళి- శుభ దీపావళి''లో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ పిలుపు