Palnadu

Nov 03, 2023 | 01:09

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కరువు మండలాల ప్రకటనలో జిల్లాలోఒక్క మండలాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదు.

Nov 03, 2023 | 01:06

 పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాలో సాగునీటి లభ్యత ఆధారంగా కరువు జిల్లాగా ప్రకటించాలని పల్నాడు జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపా లరావు డిమాండ్‌ చేశారు.

Nov 03, 2023 | 01:03

పల్నాడు జిల్లా: అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరీ బస్సు యాత్రను జయ ప్రదం చేయాలని కోరుతూ సిపిఎం నాయకులు నియో జకవర్గంలోని పలు గ్రామాలలో గురువారం ప్రచారం ని

Nov 03, 2023 | 00:58

ఈపూరు: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగుచేసిన పంటలు ఎండి పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అం దించి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Nov 03, 2023 | 00:58

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ అయిన తనకు ప్రోటోకాల్‌ ప్రకారం ప్రాధాన్యతేమీ ఇవ్వడం లేదని నరసరావుపేట మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఎస్‌

Nov 03, 2023 | 00:49

క్రోసూరు: 'ఆరుతడులకు నీరు ఇస్తామంటే మీరు వస్తే కదా అని మిర్చి పంట వేసు కున్నాం నీరు రాక పంట ఎండిపోతుంటే కాపాడుకోవడానికి తడికి మూడు నుండి ఐదు వేల రూపాయలు ఎకరాకి ఖర్చు అవుతుంది.

Nov 02, 2023 | 01:05

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నడూ లేని విధంగా పల్నాడు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు.

Nov 02, 2023 | 01:04

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను జయప

Nov 02, 2023 | 00:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : నష్టాల్లో ఉన్న టెక్స్‌టైల్‌ మిల్లులను ఆదుకు నేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకో వాలని రాష్ట్ర టెక్స్‌్‌టైల్‌ మిల్స

Nov 02, 2023 | 00:24

నకరికల్లు: సాగర్‌ లో ఉన్న నీళ్లు ఆరుతడి పం టలకు విడుదల చేసి రైతులను ఆదుకోవా లని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుం టూరు విజయకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Nov 02, 2023 | 00:24

పల్నాడు జిల్లా: ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు.

Nov 01, 2023 | 01:30

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పంటను కాపా