State

Oct 05, 2023 | 16:15

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్‌ దక్కకపోవడంతో బీఆర్‌ఎస్‌ ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

Oct 05, 2023 | 16:02

అమరావతి: తెలుగుదేశం ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జ్‌ బుద్దా వెంకన్నకు సీఆర్పీసీలోని 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Oct 05, 2023 | 15:49

ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర బిజెపి ప్రభుత్వవైఖరికి నిరసనగా సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఉక్కు రక్షణ యాత్ర ముగి

Oct 05, 2023 | 15:42

షాద్‌నగర్‌: అధికారం ఇచ్చినపుడు ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్‌ .. ఇవాళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Oct 05, 2023 | 15:32

కమ్మర్‌ పల్లి :మండలంలోని బషీరాబాద్‌ గ్రామానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి విడుదల చేసిన ఎంపిక జాబితాలో ఉద్యోగాలు సాధించారు.

Oct 05, 2023 | 15:16

హైదరాబాద్‌ : ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్‌ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది.

Oct 05, 2023 | 15:07

హైదరాబాద్‌ : ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త.

Oct 05, 2023 | 14:49

హైదరాబాద్‌: తెలంగాణలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

Oct 05, 2023 | 14:31

ప్రజాశక్తి-విశాఖపట్నం : సిపిఎం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన అర్చ్‌ వద్ద జరిగే ఉక్కు రక్షణ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి

Oct 05, 2023 | 13:00

ప్రజాశక్తి-విజయవాడ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.

Oct 05, 2023 | 11:34

ప్రజాశక్తి-విజయవాడ : స్వతంత్ర వార్తా పోర్టల్‌ 'న్యూస్‌ క్లిక్‌'పై ఢిల్లీ పోలీసుల దాడులను ఖండిస్తూ జర్నలిస్టు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద నిరసన

Oct 05, 2023 | 10:30

ప్రజాశక్తి-కడప : కడపలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపేశాడు.