దేశంలో దాదాపు 31 శాతం ఇళ్ళకు కొళాయిల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు.
తల్లీదండ్రీ అన్నీ తామే అయి బిడ్డలను పెంచే ఒంటరితల్లులు నిత్యం సమస్యలతో పోరాడుతుంటారు.
ఉగాది వచ్చిందంటే పంచాంగాల హోరు మొదలౌతుంది. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం వానలు ఎక్కువ.
రెండు రోజుల దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం కావడం కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక వంటింది.
కాశ్మీరీయుల రక్త తర్పణతో వ్యాపారం చేయకండి
అది 1940 ఏప్రిల్1 సాయంత్రం కావస్తున్నది. సూర్యుడు మహేంద్రగిరి కొండలలోకి ఒరిగిపోతున్నాడు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌర స్వేచ్ఛ పైన, ప్రజాతంత్ర హక్కులపై దండెత
దుర్మార్గమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్, మే మాసాల్లో దేశమంతటా వీధి నిరసనలు హోరెత్తాయి.
గుజరాత్లో 2002లో జరిగిన రక్తపాతంతో కూడిన అనాగరిక దాడుల్లో మూడు నెలల్లో 2 వేల మందికి పైగా ప్రజలు హత్యకు
రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు ఠారెత్తిస్తున్నాయి.
ఆంక్షలకు ముందు కాలంలో ఇరాన్ రోజుకు 40 లక్షల బ్యారెళ్ళు ఉత్పత్తి చేయగలిగేది. ఇప్పుడది సగానికి పడిపోయింది.
ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించిన వాటిని ఏమేరకు అమలు చేస్తున్నారో కొలిచేందుకు రూపొందిస్తున్నదే
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved