State

Oct 13, 2023 | 16:24

రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఎం డిమాండ్‌ ప్రజాశక్తి-విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనుకబడిపోయాయి విశాఖపట్నానికి మకాం మార్చితే

Oct 13, 2023 | 16:20

అమరావతి: వైఎస్‌ విజయమ్మకు ప్రమాదం తప్పింది. శుక్రవారం మధ్యాహ్నాం విజయమ్మ ఒంగోలుకు వెళ్తుండగా సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేశాడు.

Oct 13, 2023 | 15:42

ప్రజాశక్తి-విజయవాడ : మతోన్మాద బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి, లౌకికవాద ఇండియా పక్షానికి సమదూరంలో ఉంటామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన ప్రకటన అర్థర

Oct 13, 2023 | 15:35

 సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్.వి.రమణారావు  ప్రజాశక్తి-గుంటూరు : ప్రస్తుత సమాజంలో కారణాలు ఏవైనా మానసిక వ్యాధులు బాగా పెర

Oct 13, 2023 | 15:20

ప్రజాశక్తి-పెనుకొండ : భూ పంపిణీని నవరత్నాలలో చేర్చి, దశరత్నాలు అమలుకై కృషి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

Oct 13, 2023 | 14:57

హైదరాబాద్‌: పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ శనివారం కొనసాగుతుందని హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Oct 13, 2023 | 14:53

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దఅష్టి సారించింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది.

Oct 13, 2023 | 14:47

హైదరాబాద్‌: బ్యాంకులకు వచ్చే నెలలో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి.

Oct 13, 2023 | 14:41

మెదక్‌: కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణకు చేరవేస్తోందని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు.

Oct 13, 2023 | 14:39

సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి పిలుపు ప్రజాశక్తి-కాకినాడ : దళిత సమస్యల పరిష్కారానికై ప్రత్యామ్నాయ విధానాల

Oct 13, 2023 | 14:31

అమరావతి: రాజమహేంద్రవరం జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Oct 13, 2023 | 14:17

ప్రజాశక్తి-అమరావతి : వైద్య, ఆరోగ్యశాఖపై సిఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్ సమీక్ష నిర్వహించారు.