Jun 16,2023 10:52

కొత్తవలస (విజయనగరం) : గుర్తు తెలియని ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కొత్తవలస మండలం, నిమ్మళపాలెం ఎత్తు బ్రిడ్జి వద్ద జరిగింది. ఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.