Nov 09,2023 11:42

ఆకివీడులో జరుగుతున్న సభలో మాట్లాడుతున్న సిపిఎం నేత కె. ధనలక్ష్మీ

 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌---------------------000000000000000000000000-------------------------

ఉండి..

నవంబర్ 2వ తేదీ శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైన ప్రజా రక్షణ భేరి యాత్ర గురువారానికి పశ్చిమగోదావరి జిల్లా ఉండికి చేరుకుంది. ఉండిలో సిపిఎం రాష్ట్ర బస్సు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన అనంతరం సభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర నాయకులు ఏవి నాగేశ్వరరావు