May 12,2023 12:40

వీరఘట్టం (మన్యం) : కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ .... శుక్రవారం ఉదయం వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 104 ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26,000లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.