తణుకు(పశ్చిమగోదావరి): తణుకులో ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నేప వాసుబాబు సోమవారం ప్రారంభించారు.ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో లబ్దిదారులకు నేరుగా ఉపయోగం జరుగుతుందన్నారు.
తణుకు(పశ్చిమగోదావరి): తణుకులో ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నేప వాసుబాబు సోమవారం ప్రారంభించారు.ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో లబ్దిదారులకు నేరుగా ఉపయోగం జరుగుతుందన్నారు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved