Nov 16,2023 12:16
  • ఛైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాధిక

ప్రజాశక్తి-తెనాలి : మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముందస్తు ప్రకటించిన విధంగా ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ తాడిబోయిన రాధిక ఛైర్పర్సన్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రకటించి, ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎం జస్వంత్ రావు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.