Aug 01,2022 10:56

విజయవాడ : సెప్టెంబర్‌ 26 నుండి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న వేళ ... సోమవారం ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు సమీక్ష నిర్వహించారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు కల్పించే సౌకర్యాలు, భద్రతపై అధికారులు చర్చిస్తున్నారు.