Apr 25,2023 11:45

ప్రజాశక్తి-భవానీపురం (ఎన్‌టిఆర్‌) : విజయవాడ భవానీపురంలోని 40 డివిజన్‌లో సిపిఐ, సిపిఎం ప్రచార రణ భేరి యాత్ర మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం వెస్ట్‌ సిటీ కార్యదర్శి బి.సత్తిబాబు, ఎస్‌.సుబ్బారెడ్డి, కె.సూరిబాబు, ఈ.వి. నారాయణ, వెంకట్రావు (చౌదరి), సిపిఐ సిటీ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కొట్టు రమణ, పూర్ణయ్య, పి.దుర్గంబ, ఒరుసు భారతి, డి.రమణమ్మ, బుదే రాజా పాల్గొన్నారు.