Ananthapuram

Jun 03, 2023 | 14:53

 పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరులో శ్రీ కాశీ విశ్వనాథ హనుమత్సహిత సీతారామ లక్ష్మ

Jun 02, 2023 | 22:46

     అనంతపురం ప్రతినిధి : 'క్వారీ పరిశ్రమ వల్ల తీరని నష్టం జరుగుతుంది.' చుట్టుపక్కలున్న భూముల్లో ఇప్పటికే పంటలు పండించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Jun 02, 2023 | 22:44

       అనంతపురం కలెక్టరేట్‌ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తూ పెద్దపీట వేసిందని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి తెలిపారు.

Jun 02, 2023 | 22:43

         అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈఏపీసెట్‌-2023 పరీక్ష ఫలితాలను పది రోజుల్లో విడుదల చేయనున్నట్లు పరీక్షల నిర్

Jun 02, 2023 | 21:20

           ప్రజాశక్తి-ఆత్మకూరు   ప్రతి ఒక్కరూ వారినికోసారం తప్పనిసరిగా డ్రైడే పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వీరబ్బాయి సూచించారు.

Jun 02, 2023 | 21:20

           ప్రజాశక్తి-బెలుగుప్ప   మండల పరిధిలోని గంగవరం గ్రామంలో గురువారం రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి పంట నేలకొరిగింది. వివరాల్లోకి వెళ్తే..

Jun 02, 2023 | 21:18

         ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   నగరానికి తాగునీరు అందించే పిఎబిఆర్‌ పంపింగ్‌ కేంద్రంలో మోటార్లు మరమ్మతుల రిపేరీలో నిర్లక్ష్యం చేయవద్దని మేయర్‌ మహమ్మద్‌ వసీం సంబంధిత అధి

Jun 02, 2023 | 15:48

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో పంపనూరు గ్రామ తండాలో శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వీరబ్బాయి పంపనూర్ తండా గ్రామాన్ని సందర్శించడం జరిగింది.

Jun 01, 2023 | 13:39

ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అధ్యక్షులు గంగాలకుంట నరేష్ కుమార్ రెడ్డి.. ప్రజాశక్తి-ఆత్మకూరు : మాజీ రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ మాజీ

Jun 01, 2023 | 12:08

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని గవ్వల వీధికి చెందిన శతాధిక వృద్ధుడు గవ్వల పుల్లన్న(104) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు.

Jun 01, 2023 | 10:34

           అనంతపురం ప్రతినిధి : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను జమ చేయనుంది.

Jun 01, 2023 | 10:31

        అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆ వృత్తికే దూరం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వక్తలు