
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం
ప్రజాశక్తి - పిచ్చాటూరు: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుమ ల శ్రీవారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొన సాగాలని స్వామి వారిని కోరు కున్నట్లు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ప్రశాంత జీవితం గడపాలని కోరు కున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎమ్మెల్యే దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.