Apr 06,2022 09:45

తిరువనంతపురం : కేరళలో  23వ సిపిఎం అఖిల భారత మహాసభ బుధవారం ప్రారంభమమైంది. కన్నూరు నగరంలో ఉదయం 9 .30 గంటలకు మొదలైన  ఈ మహాసభ  ప్రారంభ సెషన్ ను లైవ్ లో తిలకించండి. సిపిఎం అగ్ర నాయకత్వం సీతారాం ఏచూరీ, ప్రకాష్ కరత్, బృందాకరత్,  పినరయి విజయన్, బివి రాఘవులు.. తదితరులు పాల్గొన్నారు. 

 

                          లైవ్ వీడియో కోసం  ఈ వీడియోలపై క్లిక్ చేయండి

 

 

 </p>