Aug 15,2021 09:42

కృష్ణలంక (విజయవాడ) : నేడు 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... విజయవాడలోని కృష్ణలంకలోని సిపిఎం పార్టీ ఆఫీసు వద్ద సిపిఎం నాయకులు కాశీనాథ్‌, తదితరులు జెండాను ఆవిష్కరించారు. నేతలు, కార్యకర్తలంతా ప్రతిజ్ఞ పూనారు. అనంతరం నేతలు ప్రసంగించారు.