Apr 08,2022 09:15

కన్నూర్ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కేరళలోని కన్నూర్లో జరుగుతున్న సిపిఎం 23వ అఖిల భారత మహా సభల్లో దేశ వ్యాప్త ఆందో ళనలకు పిలుపునిస్తూ  పార్టీ సీనియర్ నేత ధామస్ ఐజాక్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం  దీనిపై ఆయన మాట్లాడుతున్న వీడియో మీ కోసం..

 </p>