ఏయే తరహాల సహాయాన్ని అందించబోతున్నారన్న విషయం కన్నా ఈ ప్యాకేజికి అవసరమైన ధనాన్ని ఏవిధంగా సేకరించనున్నారన్న విషయం
గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో ప్రజల శక్తి ప్రదర్శితమవడాన్ని మనం చూశాం.
దేశం మరోసారి నాలుగు రోడ్ల కూడలిలో నిలబడింది. ఒకవైపున ఆర్థిక సంక్షోభం... ఇంకోవైపున నిరుద్యోగం.
ఇప్పుడు మోడీ ప్రభుత్వం కార్పొరేటు శక్తులను పెంచడమే దేశాన్ని అభివృద్ధి చేయడంగా నిర్ణయించుకుని సరళీకరణ సంస్కర
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ శాసనాలను రద్దు చేయాలంటూ రైతులు స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని
చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి బొంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన రెండు తీర్పులు దేశవ్యాప్తంగా చర్చన
నాడు గాంధీజీని హత్య చేసినవారి వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్
ఆర్థిక వ్యవస్థ క్షీణించిన, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చులో ఈ అసాధారణమైన కుదింపు ఏం
మూఢత్వం ముదిరిపోతే అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందనడానికి చిత్తూరు జిల్లా మదనపల్లె శివారుల
ఒక పూజారిని నిధి ఇవ్వాలని కోరగా 'ఎవరి కోసం ఈ నిధి? రామాలయం కోసమా?' అని అడిగారు.
అనేక రకాల అవమానాలను, హింసను భరిస్తూనే ఆశా వర్కర్లు తమ విధులను నిర్వహిస్తున్నారు.
నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం మినహా మరో మార్గం లేదని తేలిప
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved