గణతంత్ర దినోత్సవం నాడు మొక్కవోని రైతుల పోరాట పటిమతో మాటలో, చేతలో అసలు గణతంత్ర స్వభావం ఎంత వున్నదో తేటతెల్లమైంది.
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఓవైపు కార్పొరేట్ కంపెనీల లాభాలు అమాంతం పెరిగిపోతుంటే...మరోవైపు బ్యాంకులలో పారిశ్రామికవేత
ప్రపంచ కుబేరులు, వారి రాజకీయ ప్రతినిధులు, బ్యాంకర్లు స్విట్జర్లాండ్ లోని పర్వతప్రాంత విడిది దావోస్
'హిందువులు సహజంగానే దేశభక్తి కలిగి వుంటారు, వారు జాతి వ్యతిరేకులుగా వుండర'నేది ఇప్పుడు సూత్రీకరణ చేస్తుంటే..
మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం విద్యా విధానంలో పెనుమార్పులు చేస్తున్నది.
ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాస్ చంద్రబోస్ దేశభక్తికి చెరగని చిరునామా.
దేశంలో రైతుల వ్యవసాయాన్ని తీసుకుపోయి కార్పొరేట్లకు సమర్పించడానికి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులంతా పోరాడు
ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాలతో పాటు, లక్షలాది మంది రైతాంగం ఉద్యమిస్తూ లక్షలాది ట్రాక్టర్లతో ప్రదర్శన చేస్తుంటే...దేశ వ
సమాజం కోసం, ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుకాడని దృఢనిశ్చయం, నిండైన ఆత్మ విశ్వాసం కలిగి
ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఏడాది తర్వాత కూడా ఎడతెగని పంచాయితీగా కొనసాగుతుండడం విచారకరం.
ఢిల్లీ సరిహద్దులలో గడ్డకట్టించే చలిని సైతం లెక్కచేయకుండా సుమారు రెండు నెలల నుండి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్ష
దేశంలో బాలికల సమగ్ర అభివృద్ధికి 'గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ మిషన్' పేరుతో కేంద్రం ఓ కార్యక్రమం తెచ్చింది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved