Nov 15,2023 19:46

పరామర్శిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

పరామర్శిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి
మాజీ ఎంపిపి 'ముక్కు' మృతిపై సంతాపం
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:నెల్లూరులోని కిమ్స్‌ ఆస్పత్రిలో వెంకటాచలం మాజీ ఎంపీపీ ముక్కు కోటేశ్వరరావు చికిత్స పొందుతూ మరణించారు. మరణం పై టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను విమర్శించారు.ఎంపీపీగా మండలం లోనూ, ప్రత్యేకంగా ఎగువ మిట్ట అభివద్ధిలోనూ కోటేశ్వరరావు పాత్ర ఎనలేనిదన్నారు.కోటేశ్వరరావు కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందనీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.