ప్రజాశక్తి-పాలసముద్రం: తాను చెప్పినట్లు నడుచు కోవాలి లేకుంటే మండలం విడిచి వెళ్లిపోవాలని వైస్ ఎంపిపి శేఖర్ మందడి పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణపై మండిపడ్డారు.
క్రీడాకారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత
నగరిలో తొలిసారిగా రాష్ట్రస్థాయి జూనియర్ బాల్బాడ్మింటన్ పోటీల నిర్వహణకు శ్రీకారం..
ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మంత్రి రోజా
ప్రజాశక్తి- చిత్తూరు: జగనన్న పాలవెల్లువ రెండవ విడతకు సంబంధించి పాడి రైతులను ఇంటింటా సర్వేని పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు.