
ఉంగుటూరు : చేబ్రోలులో ఈ నాలుగున్నర కాలంలో రూ.63 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేశామని వైసిపి మండల కన్వీనర్ మంగారావు అన్నారు. వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు ముత్తా బుజ్జి, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.