
బుట్టాయగూడెం : భారత ప్రభుత్వం నవంబర్ 15 నుంచి 26 వరకు జాతీయ గౌరవ్ దివాస్గా ప్రకటించిన నేపథ్యంలో ఐటిడిపికె ఆర్ పురంలో కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం పోలవరం ఎంఎల్ఎ తెల్లం బాలరాజు, ఐటిడిఎ పిఒ సూర్య తేజ పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : భారత ప్రభుత్వం నవంబర్ 15 నుంచి 26 వరకు జాతీయ గౌరవ్ దివాస్గా ప్రకటించిన నేపథ్యంలో ఐటిడిపికె ఆర్ పురంలో కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం పోలవరం ఎంఎల్ఎ తెల్లం బాలరాజు, ఐటిడిఎ పిఒ సూర్య తేజ పాల్గొన్నారు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved